Saturday, January 16, 2010


'మానవపరిణామం'
క్షీరదాల దశనుంచి నాగరికతదాకా కొనసాగిన మానవజాతి పరిణామచరిత్ర
గురించిన సైన్స్ వ్యాససంపుటి
స్వేచ్ఛాసాహితి ప్రచురణ
జి 1, మైత్రి రెసిడెన్సీ,
స్ట్రీట్ నం.3, హిమాయత్‌నగర్,
హైదరాబాద్ 500029
ఫోన్ 040 2726 3161
వెల రూ.90
"మనిషి కథ: మనిషి ఎప్పుడు పుట్టాడు? ఎలా పుట్టాడు? ఎలా విజ్ఞానవంతుడయాడు? ఆ పరిణామక్రమం ఎప్పటికీ ఉత్కంఠభరితమే. ఈ 350 కోట్ల సంవత్సరాల ప్రయాణాన్ని హేతుబద్ధంగా వివరిస్తుంది కొడవటిగంటి రోహిణీప్రసాద్ 'మానవపరిణామం'. రోహిణీప్రసాద్ నిరాడంబరమైన 'గాంధీశైలి'ని తండ్రి కుటుంబరావుగారినుంచి పుణికిపుచ్చుకున్నారు. శాస్త్రీయదృక్పథాన్ని అలవరుచుకోడానికి ఉపకరించే గ్రంథమిది. పాఠ్యపుస్తకాల్లోని కొరుకుడుపడని పదజాలంతో విసిగిపోయిన విద్యార్థులకు ఇదో ప్రత్యామ్నాయ సైన్సు పుస్తకం" - ఈనాడు  
dvrkrao166@gmail.com